కేంద్ర మంత్రికి సీఎం జగన్ ఘాటు లేఖ.. ఏం రాశారంటే..!
ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలు రాజుకుంటున్నాయి. విభజన సమయం నుంచీ ఉన్న సమస్యలకు కొత్త ప్రాజెక్టుల విషయంలో వస్తున్న సమస్యలను ఇద్దరు సీఎంలు ఓ కొలిక్కి తీసుకురావడం లేదు. పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టును...