టీటీడీకి కొత్త చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి.. సీఎం జగన్ అనూహ్య ఎంపిక
ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కొత్త చైర్మన్ గా భూమన కరుణాక్ రెడ్డి ఎంపికైయ్యారు. టీటీడీ ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ఈ నెల 12వ తేదీతో ముగియనున్నది. మరో...