నిర్భయ దోషికి క్షమాబిక్ష తిరస్కరణ
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో దోషి అయిన వినయ్ శర్మ(26) క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పెట్టుకున్న పిటిషన్ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ శనివారం తిరస్కరించారు నిర్భయ దోషులు నలుగురికి శనివారం ఉరిశిక్ష అమలు చేయాలనీ ట్రయిల్...