ఐక్యరాజ్య సమితి సమావేశంలో నిత్యానంద కైలాస దేశ ప్రతినిధులు ప్రత్యక్షం .. భారత్ పై ఆరోపణలు
భారత్ లో అత్యాచార ఆరోపణలతో కేసులు నమోదు కాగా విదేశాలకు పారిపోయిన స్వామి నిత్యానంద మరో సారి వార్తల్లో నిలిచారు. భారత్ దేశం నుండి పరారైన తర్వాత నిత్యానంద తానొక దేశాన్ని ఏర్పాటు చేశాననీ,...