అయ్య బాబోయ్ ఇదేంది..! పార్లమెంట్లోనే పంది, గొడ్డు మాంసం కోసం కొట్టుకున్న ఎంపీలు.. ఎక్కడో తెలుసా?
పంది, గొడ్డు మాంసం కోసం ఏకంగా ఎంపీలే కొట్టుకున్నారు. అది కూడా పార్లమెంట్లో. ఎంపీలు తన్నులు, పోట్లాటలతో పార్లమెంటే రణస్థలంగా మారిపోయింది. ఒకరిపై ఒకరు తన్నులు, పిడిగుద్దులతో రెచ్చిపోయారు. పార్లమెంట్ అనేది దేశ సార్వభౌమాధికారానికి...