(న్యూఢిల్లీ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) లోక్సభ నేడు రెండు మెడికల్ బిల్లులను ఆమోదించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్...
ఓ పక్క దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను పలు జాగ్రత్త చర్యలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ ఒకటవ...