‘ఎగ్జిట్ పోల్స్తో జనసైనికులు అధైర్యపడవద్దు’
అమరావతి: రాష్ట్రంలో పరిస్థితులు జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్నాయనీ, ఎగ్జిట్ పోల్స్ చూసి జనసేన కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం అన్నారు....