ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ కు షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైదరాబాద్ కు చెందిన వ్యాపారి నందకుమార్ మద్యవర్తిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో రామచంద్రభారతి, సింహయాజీలతో పాటు నందకుమార్ ను మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ...