ఈనాడు ఆంధ్ర జ్యోతి మీద విరుచుకుపడుతున్న ఏపీ జనం !
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలం నుండి ఆ రెండు పత్రికలు అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు ప్రస్తావించకుండానే విమర్శించడం చూశాం. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం అయన కుమారుడు వైఎస్ జగన్మోహన్...