PADMA AWARDS: కన్నుల పండువగా పద్మ అవార్డుల పంక్షన్.. ఎస్పీబీకి కూడా..
PADMA AWARDS: న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల పంక్షన్ కన్నుల పండువగా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమానికి దేశప్రధాని నరేంద్ర మోదీ, రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్, కేంద్ర హోం...