ఏపిలో ప్రజా సింహ గర్జన పేరుతో మరో కొత్త రాజకీయ పార్టీ .. జూలై 23న ఆవిర్భావ సభ
ఏపిలో మరో కొత్త రాజకీయ పార్టీ రానుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, బీసీ నేత రామచంద్ర యాదవ్ ప్రారంభిస్తున్నారు. ఈ విషయాన్ని ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...