చంద్రబాబు, పురందేశ్వరిపై సజ్జల ఘాటు వ్యాఖ్యలు
చందబాబు, పవన్, పురందేశ్వరి కలిసి బీజేపీతో కలిసేందుకు పైరవీలు చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. చివరకు రాష్ట్రపతి నిలయాన్ని రాజకీయాలకు వేదికగా మార్చారని అన్నారు. టీడీపీకి...