కడప: మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ జంట హత్యల కేసులో పునః విచారణ అవసరం లేదని సుప్రీం కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది. దీంతో కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఊరట...
అమరావతి, జనవరి 24: కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ సీటు పంచాయితీ ఎట్టకేలకు ముగిసింది. పోటీ పడుతున్న ఇద్దరు నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు నడుచుకుంటామని చెప్పారు. చంద్రబాబు...
కడప, జనవరి 24: కడప జిల్లా, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం పీటముడి వీడలేదు. ఈ సీటు కోసం ఇద్దరు సీనియర్ నాయకులు పట్టుబడుతున్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాన్ని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఆశిస్తున్నారు....