హిందూత్వ ముద్ర చెరిగిపోతుందా..? చర్చికి ప్రధాని మోడీ తొలి సారిగా..
రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు వారి మతం ఏదైనా వివిధ ప్రార్ధనా మందిరాలను సందర్శించి ఆయా వర్గాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే బీజేపీకి హిందూత్వ పార్టీగా ముద్ర పడిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన...