సౌదీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్.. కారణం తెలిస్తే మీకు కూడా కోపం వస్తుంది!
రియాద్ లో వచ్చే నెల 21, 22 తేదీలలో జరగనున్న జీ20 దేశాల ప్రత్యేక సమావేశాల సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రత్యేకమైన నోటు పై ఉన్న ప్రపంచ పటం తప్పుగా ఉండడంతో...