అమరావతి: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా కొద్ది రోజుల్లో మోగనున్నది. డిసెంబర్ 15 నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదేశారు...
తెలంగాణ సీఎం కేసీఆర్ పంచాయతీ ఎన్నికల సన్నాహాలలో మునిగిపోయారు. పంచాయతీ రాజ్ అవగాహన సదస్సు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఎంపీడీవోలు, ఈపీడీవోలు, డీఎల్పీలతో ఈ నెల 27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఎల్బీ...