Tirupathi RUIA: ఎందుకీ సెక్రెట్లు – మరణం వెనుక మర్మం..!? 11 – 45 – 56..!?
Tirupathi RUIA: తిరుపతి రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మద్య విమర్శలు, ప్రతి విమర్శలకు...