Tripurantakam (Prakasam): రోడ్డు ప్రమాదంలో నలుగురు డిజైన్ కార్మికులు మృతి
Tripurantakam (Prakasam): ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నలుగురు డిజైన్ కార్మికులు మృతి చెందారు. విజయవాడ నగరానికి చెందిన పిల్లి శ్రీను (35), చంద్రశేఖర్ (33),...