‘రాజకీయ కక్ష..చట్టం కన్నా ఎంతో భయానకం’
న్యూఢిల్లీ: దేశంలో చట్టాల కంటే రాజకీయ దురద్దేశాలు బలమైనవిగా మారిపోతున్నాయని కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ అన్నారు. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను.. 9 రోజుల కస్టడీకి...