బల్లి దుర్గాప్రసాద్కు వైసీపీ ఎంపిల నివాళి
(న్యూఢిల్లీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తిరుపతి పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గప్రసాద్ అకాల మృతికి వైసీపీ పార్లమెంట్ సభ్యులు నివాళలర్పించారు. ఏపి భవన్లోని అంబేద్కర్ ఆడిటోరియంలో నేడు బల్లి దుర్గాప్రసాద్ సంతాప...