పార్టీ మార్పిడుల జోరు
అమరావతి, ఫిబ్రవరి 6: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎదుటిపక్షంలోని నేతలకు గాలం వేస్తున్నాయి. అది సాధ్యపడకపోతే వారి రక్తసంబంధీకులు, బంధువులను లాగేస్తున్నాయి. ప్రత్యర్థి పక్షంలోని నేతలను పార్టీలో చేర్చుకోవడం...