రష్యా దేశం క్లినికల్ ట్రయల్స్ ను పూర్తి స్థాయిలో జరపకుండా మొదటిదశ పూర్తి కాగానే వ్యాక్సిన్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే తొలిసారిగా మేమే వ్యాక్సిన్ తీసుకు వచ్చాము అంటూ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించడమే కాకుండా తన కూతురికే తొలి డోస్ వేసి సంచలనం సృష్టించారు.
అయితే మూడో దశలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ తీసుకున్న దాదాపు 14 శాతం మందికి ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి అని తెలుస్తోంది. మొదటి నుండి పైన ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరం తెలిపారు రష్యా డేటాను బయట పెట్టకపోవడం చూసి వారంతా ఆశ్చర్యపోయారు కొన్ని ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ జర్నల్స్ ఈ వ్యాక్సిన్ సత్ఫలితాలు వచ్చిందని కూడా ఉత్పన్నం కావడం మొదలు పెట్టాయట.
అయితే తీరా చూస్తే తాజాగా రష్యా ఆరోగ్య మంత్రి ఒక కీలక ప్రకటన చేస్తూ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా మేము వాలంటీర్లకు వ్యాక్సిన్లను ఇచ్చాం…. అందులో 14 శాతం మందికి ఒళ్ళునొప్పులు, నీరసం, జ్వరం వంటి లక్షణాలు బయట పడ్డాయి దీంతో ప్రపంచమంతా భయపడింది. అందరూ భయపడిందే నిజం అయింది. ఇప్పుడు అరకొరగా తయారుచేసిన వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం కాకుండా దాదాపు చైనా చేసిన ఘనకార్యమే రష్యా కూడా చేసింది అని తిట్టిపోస్తున్నారు.
అన్ని దేశాల శాస్త్రవేత్తలు భయపడినట్లు గాని దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలు కాగా రష్యా ప్రభుత్వం మాత్రం వారికి వచ్చిన అనారోగ్యం కేవలం రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది అని కావాలని తమ దేశ వ్యాక్సిన్పై పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. అయితే చైనా వారి లాగే రష్యా వారు కూడా ఇలా అరకొర వ్యాక్సిన్ తయారు చేసి వైరస్ శక్తిని పెంచేసి ప్రపంచాన్ని మళ్లీ అగాధంలోకి ఎక్కడ నెట్టేస్తారేమో అని అందరూ భయపడి చస్తున్నారు.