Trinayani January 15 2024 Episode 1137: ఇంతకుముందు వచ్చిన క్యాసెట్లో గాయత్రి అత్తయ్య పాటలున్నయి ఇందులో ఏమున్నాయో అని హాసిని అంటుంది.ఇది పార్ట్ 2 అనుకుంటా అని వల్లభ అంటాడు. డమో డమో గాయత్రి అమ్మ గొంతు వినే అవకాశం మళ్ళీ వచ్చింది అని డమ్మక్క అంటుంది. క్యా సిటీ ఇవ్వండి బాబు గారు వేసి తిందాం అని నైని అంటుంది. నైని ఏ క్యాసెట్ వేస్తుంది కానీ ఏమీ రావట్లేదు. వస్తుందిలే ఆగండి అని తిలోత్తమ అంటుంది. హాయ్ నా చెల్లెలు తిలోత్తమ చేసే పని వల్ల కంపెనీ బాగా డెవలప్ అవుతుంది ఇంకా చెప్పాలంటే అంటే నా చెల్లెలు తిలోత్తమ లేకపోతే నా బిజినెస్ లో రాణించేదాన్నే కాదు ఇంత డెవలప్ అయ్యాను అ0టే తనే కారణం తన రుణం జీవితంలో తీర్చుకోలేను థాంక్యూ తిలోత్తమ అని గాయత్రీ దేవి అంటుంది. మరి పొగుడుతున్నట్టు లేదా అని నైని అంటుంది.
మా అక్కకి కుళ్ళు వచేసినట్టు ఉంది అని సుమన అంటుంది. ఎందుకు అలా అనిపిస్తుంది అని విక్రాంత్ అంటాడు. గాయత్రీ దేవి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మేనేజర్ డైరెక్టర్ మాకే కదండీ వాళ్లని మెచ్చుకోకుండా తిలోత్తమ అతని మెచ్చుకుంటుంటే అసూయగా ఉంది అంటున్నాను అని సుమన అంటుంది. పర్వాలేదులే సుమన ఎవరి టాలెంట్ వాళ్ళది అని తిలోత్తమ అంటుంది. నువ్వేం అనుకుంటున్నావ్ విశాల్ అని హాసిని అంటుంది. అమ్మ ఎవర్ని అలా మెచ్చుకోదు అని విశాల్ అంటాడు. నీ పెంపుడు తల్లి ఎలా చెప్పమంటే అలా చెప్పింది ఆ మహాతల్లి అని నైని అంటుంది. చెప్పింది గాయత్రి కాదా అని దురంధర అంటుంది. నువ్వెలా చెప్పగలవు అని వల్లభ అంటాడు.గాయత్రి అమ్మగారు 1995 సంవత్సరంలో ప్రాణాలతో లేరు అలాంటప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అని ఎలా చెప్తారు బావగారు అని నైని అంటుంది. అక్క పొరపాటున చెప్పుకుంటుంది అని తిలోత్తమ అంటుంది.
కచ్చితంగా చెప్పరా అత్తయ్య ఎందుకంటే అమ్మగారు మిమ్మల్ని ఎప్పుడు చెల్లి అనలేదు అని నైని అంటుంది. అవును కదా అమ్మ మా అమ్మ నిన్ను పేరు పెట్టి పిలిచేది అని విశాల్ అంటాడు.అప్పటికి నువ్వు జగదీష్ బాబు ని పెళ్లి చేసుకోలేదు కదా అమ్మ అని డమ్మక అంటుంది. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి బాబు గారు ఇందులోని డమ్మీ క్యాష్ అని చెప్పడానికి అని నైని అంటుంది. ఏదిఏమైనా అచ్చం గాయత్రి అత్త లాగే చెప్పింది అని హాసిని అంటుంది. ఇప్పుడేంటి గాయత్రి అక్క నన్ను పొగడ కూడదా అని తిలోత్తమ అంటుంది. అమ్మ మీరు గొప్ప వాళ్ళనే చెప్పించుకోవాలని ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు అని విశాల్ అంటాడు. మరి అతి చేస్తే కంపెనీ ఉద్యోగస్తులు కూడా కొడతారు అని హాసిని అంటుంది. తీసుకోండి బావగారు పెట్టుకోండి వెనక జేబులో అని నైని అంటుంది.
కోపంగా వల్లభ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,పెద్దల్లుడు పనికిరాని సామాన్ల లిస్టు రాస్తున్నాం పనికిరాని ఏమన్నా ఉంటే చెప్పు అని పావను మూర్తి అంటాడు. మన దగ్గర ఏమున్నాయి అని తిలోత్తము అంటుంది.ఏం అక్కర్లేద అత్తయ్య మీరు వేస్ట్ అని లిస్టులో రాసేశాను అని హాసిని అంటుంది. పిచ్చి మొహం దాన ఆ భోగిమంటలోనే నిన్ను పడేస్తాను అని తిలోత్తమ అంటుంది. అలాగే అత్తయ్య మీ పాద సేవ చేసుకుంటాను అని హాసిని అంటుంది. మంటల్లో తోస్తానంటే పాదపూజ ఎలా చేస్తావే అని దూరందర ఉంటుంది. పాదాలు పట్టుకొని భోగిమంటల్లోకి తనను కూడా లాగేస్తా అంటుంది అని డమ్మక్క చెప్తుంది. హాసిని అమ్మ అంత పని చేసినా చేస్తుంది అని పావను మూర్తి అంటాడు. ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా పండగ పనులు చూడండి అని వల్లభ అంటాడు. మీ పాపాలు నాయనా భోగిమంటలో కాల్ చేయరాదు అని హాసిని అంటుంది.ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ పిల్లలకి రేపు భోగి పళ్ళు పోయించు అని డమ్మక్క అంటుంది. ఎవరి పిల్లలకు వాళ్ళు పోసుకుంటారు అని వల్లభ అంటాడు. గాయత్రి అక్క రాలేదని పోస్ట్ ఫోన్ చేసుకుంటుందేమో నైని అని తిలోత్తమ ఉంటుంది.
రేపు పెద్ద అత్తయ్య కూడా భోగిపలు పోస్తుంది అని హాసిని అంటుంది. అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ అని పావని మూర్తి అంటాడు. ఆ అమ్మ కాకపోతే విశాలాక్షి అమ్మ వస్తుంది అని డమ్మక్క అంటుంది ఈరోజు కాకపోయినా రేపు వస్తుంది కదా అని హాసిని అంటుంది. వస్తే చస్తుంది అని వల్లభ అంటాడు. అమ్మ పండక్కి రావాలని అనుకుంది వస్తుందమ్మా అని డమ్మక్క అంటుంది. ఆ అది చూద్దాం అని వల్లభ అంటాడు. రేపు అమ్మ పసిబిడ్డగా మారబోతుంది అని డమ్మక్క అంటుంది. కట్ చేస్తే, అప్పుడే పడుకున్నావ్ ఏంటి ఇల్లంత శుభ్రం చేయకపోయినా గదైనా శుభ్రం చేయి అని విక్రాంత్ అంటాడు. దరిద్రాన్ని నాకెందుకు చూపెడతావ్ తీసుకువెళ్ళు అని సుమన అంటుంది.చీపిరి కట్టని అవతల పారేయమనే దాని నిన్నే చూస్తున్నాను అని విక్రాంత్ అంటాడు.ఇప్పుడా గొడవలన్నీ ఎందుకు కానీ నీ కడుపున మళ్ళీ బిడ్డ పుట్టేలా చేయించుకోండి అని నైని అంటుంది. నన్ను చీపురు పట్టుకొనే కొట్టేలా ఉన్నాడు కానీ నా కడుపున కాయ కాయించేలా అతను ఎప్పుడు ప్రయత్నిస్తాడు అక్క అని మన అంటుంది. మగవాడిని కాయ కాయించుకునేలా చేసుకునేది ఆడదే సుమన అని నైని అంటుంది.ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటాడు అని సుమన అంటుంది.
ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి సుమన ఎందుకంటే ఉలో చి రాబోయే రోజుల్లో పెద్దగా అవుతుంది తను ఎందుకొ నీకు దూరం అవుతుందేమో అనిపిస్తుంది అని నైని అంటుంది.వదిన ఈ రాక్షసి తో నా జీవితాన్ని మూడు పెట్టాలనుకుంటున్నారా అని విక్రాంత్ అంటాడు. చూసావు కదా అక్క ఎప్పుడు చిరాకు పడుతూ కొట్టేలా ఉన్నాడు అని సుమన అంటుంది.తప్పదు విక్రాత్ బాబు అని నైని వెళ్ళిపోతుంది. మా అక్క ఉలోచ్చి నాకు దూరమైపోతుంది అని అంటుంది ఏమై ఉంటుంది అని సుమన ఆలోచిస్తుంది. కట్ చేస్తే, అందరూ సంక్రాంతి పండుగకి కొత్త బట్టలు కట్టుకుని ట్రెడిషనల్ గా తయారై గొబ్బెమ్మలు పట్టుకొని వస్తారు. అదేంటి అలా తెచ్చారు అని తిలోత్తమ అడుగుతుంది. తింటారా ఏంటి అని హాసిని అంటుంది. పెడముందు నేను లడ్డులను తింటారా ఏంటక్కా నువ్వు బలే చెప్తున్నావ్అని సుమన అంటుంది. పెడముద్దులు కాదు సుమన అమ్మవారు అని విశాల్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది