Samantha: సమంత-నాగ చైతన్య.. ‘ఏ మాయ చేసావే’ సినిమాతో ప్రేక్షకుల్ని మాయలో పడేసారు అనడంలో అతిశయోక్తి లేదు. తద్వారా ప్రేమలో పడిన వీళ్లిద్దరూ కడకు పెళ్లి చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలు వీరి బంధం బాగానే కొనసాగింది. ఈ క్రమంలో ఏమయ్యిందో తెలీదు కానీ ఇద్దరి మధ్యా విభేదాలు తలెత్తడంతో కొన్ని రోజుల క్రితం వాడాకులతో వీరి బంధానికి స్వస్తి పలికారు. ఇది జరిగి చాలా రోజులు అవుతోన్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.
IRCTC: రైల్వే ప్రయాణికులారా బహు పరాక్.. అప్పటివరకు ఈ రైళ్లు రద్దు చేయబడ్డాయి.!
Samantha: ఇక్కడ ట్విస్ట్ ఏమిటో తెలుసా?
అయితే ఈ కథలో బిగ్ ట్విస్ట్ ఉందనిపిస్తుంది. ఎందుకంటే.. సమంత, నాగ చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారన్న విషయం ఇప్పటికీ మిస్టరీనే. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే అక్కినేని నాగార్జున ఓ మీడియాతో మాట్లాడుతూ ఓ రకంగా స్పందించాడు. “నాగ చైతన్య ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ఆలోచన చేసాడు. మా కుటుంబం గురించి, పరువు – ప్రతిష్ట గురించి చాలా దిగులు పడ్డాడు” అంటూ ట్విస్ట్ ఇచ్చే విషయాలు చెప్పాడు.
Loan: కారు లేదా బైక్ లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు తెలుసుకోవాలి.. గుడ్డిగా తీసుకుంటే దబిడి దిబిడే.!
మరిన్ని వివరాలు ఇవిగో..
ఇంకా నాగార్జున మాట్లాడుతూ.. “సమంత కోరిక మేరకే చైతూ విడాకులకు ఒప్పుకున్నాడు. విడాకులు తీసుకునే సమయంలో నా గురించే ఎక్కువ దిగులు చెందాడు. గత 4 ఏళ్లలో వాళ్ల మధ్య ఎలాంటి సమస్యా రాలేదు. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఈ నిర్ణయానికి ఎలా వచ్చారో నాకు కూడా తెలియదు. ఈ విషయం నన్ను మానసికంగా బాధించింది.” అని చెప్పుకొచ్చాడు.