అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్పై ప్రోడక్షన్ నెం 5 గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మాతలు బన్నీవాసు , వాసు వర్మ నిర్మాతలుగా కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కింగ్ నాగార్జున, శ్రీమతి అమల, మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమతి సురేఖ, అల్లు అరవింద్ సతీమణి శ్రీమతి నిర్మల, దర్శకుడు పరుశురామ్, శ్రీకాంత్ అడ్డాల, మారుతి హజరయ్యారు. అల్లు అరవింద్ గారి మనమరాలు బేబి అన్విత క్లాప్ కొట్టగా.. అల్లు అర్జున్ తనయుడు అల్లు ఆయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కింగ్ నాగార్జున గౌరవ దర్శకత్వం వహించారు.
previous post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!