Brahmamudi March 14 2024 Episode 357: కనకం ఇంటికి అత్తా కోడలు ఇద్దరు రావడం, అప్పు తో పాటు కళ్యాణ్ కనకం ఇంటికి వెళ్లడంతో కనకం అప్పు తో పాటు మీరు బయట తిరగడం మానేయండి అని చెప్తుంది ఇక మీరిద్దరూ మీది స్నేహం అనుకుంటే సరిపోదు చూసే వాళ్ళు కూడా అనుకోవాలి కదా మీరు చేస్తున్నదే కరెక్ట్ కాదు అని అంటుంది దాంతో కవి మీరు ఇలా మాట్లాడటం వెనక ఎవరో ఉన్నారు వాళ్ళు ఎవరో చెప్పండి అని అంటే కనకం ఎవరూ చెప్పారో చెప్పబోతుంటే కృష్ణమూర్తి ఆపుతాడు దాంతో కవిగారికి కోపం వచ్చి మీరు చెప్పేదాకా నేను ఇక్కడే ఉంటాను మిమ్మల్ని ఎవరూ ఏదో అన్నారు వాళ్ళు ఎవరో మాకు తెలియాల్సిందే నన్ను తప్పు పట్టింది ఎవరో నాకు తెలియాలి కదా అని అంటాడు. ఎంతసేపటికి కృష్ణమూర్తి కనకం ఇద్దరు చెప్పరు. కానీ అప్పుకి అంతా అర్థమవుతుంది ఇంకెవరు ఇక్కడికి వచ్చి గొడవ చేస్తారు అయితే మీ అమ్మగారు లేదంటే నీ భార్య అనామి కానీ అని అంటుంది దాంతో ఒక్కసారిగా, షాక్ అవుతారు కృష్ణమూర్తి, కనకం. అవునా అన్నట్టుగా అటువైపుకు తిరిగి చూస్తాడు కళ్యాణ్ కనకం అవునంటుంది. అయినా వాళ్ళ అన్నదాంట్లో కూడా న్యాయం ఉంది కదా బాబు అని అంటుంది అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాడు. ఈ అబ్బాయి ఎక్కడికి వెళ్లి అంత గొడవ చేస్తాడు అని కృష్ణమూర్తి అంటే అసలు అక్కడ అక్కని వాళ్ళు ఎంత పొడవుగా మాట్లాడుతున్నారో అని అప్పు అంటుంది.
ఇక అనామిక ధాన్యం ఇద్దరూ ఇంటికి వస్తారు అప్పటికే కనకమన్న మాటలకు చాలా కోపంగా ఉండి ఆ కోపం అంత కావ్య మీద చూపించాలనుకుంటారు ఇక వస్తూనే కావ్య కావ్య అంటూ అరుస్తుంది కావ్య కిచెన్ లో నుంచి బయటికి వస్తుంది ఇందిరాదేవి సుభాష్ అందరూ హాల్లోనే ఉంటారు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా ఒక్కసారిగా ధాన్యం కావ్య అని పిలిచేసరికి మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో అని అందరూ లేచి చూస్తూ ఉంటారు. ఇక కావ్య హాల్లోకి వస్తుంది ఇక ధాన్యం కోపంగా అసలు నా కొడుకుని కోడల్ని సుఖంగా ఉండనివ్వవా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని అంటుంది వెంటనే కాఫీకి ఏమీ అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటుంది. ఇక స్వప్న అడుగుతున్నారు కదా చెప్పు, ఏంటి ఆవిడ అంతలా మైక్ మింగేసినట్టు గొంతు చించుకుని నడుస్తుంటే నువ్వేమో గుర్తొ చూపులు చూస్తున్నావు అనేవి అడుగుతుందో వింటున్నావా కళ్యాణి అలా అయితే నేను విడదీయాలి అనుకుంటున్నాను వాళ్ళు బయటికి వెళ్లి రాగానే వాళ్ళ మెదడులో ఏదో పురుగు దూరింది ఆ పురుగు వల్ల ఇలా మాట్లాడుతున్నారు అని అంటే, స్వప్న నేను నీతో మాట్లాడట్లేదు నీ చెల్లెలితో మాట్లాడుతున్నాను అని అంటుంది వెంటనే అది కావ్య ఆ చెప్పండి ఇప్పుడైతే ఏంటి నేను మీ కొడుకు కోడల్ని విడదీయాలనుకుంటున్నాను అని అంటుంది కావ్య కోపంగా, అవును నువ్వే పచ్చగా ఉంటే వారు లేవు కదా ఏమి అరగనట్లుగా నటిస్తున్నారో చేయాల్సిందంతా చేస్తావు అని ధాన్యం కోపంగా ఉంటుంది ఆపండి ఆరోపించే ముందు ఆధారాలు ఉండాలి అని అంటుంది కావ్య.
ఇక ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతూ ఉంటుంది ఇక అనామిక కూడా నిందలు వేయడం మొదలు పెడుతుందిఇక కావ్య కోపం గా ఎవరికి కాపురం ఎవరి కొలుస్తున్నారు ఒకప్పుడు ఇల్లు పచ్చగా ఉండేది అని అంటుంది కావ్య. అలాంటి పచ్చని సంసారంలో రోజుకు గొడవ పెడుతుంది మీరే కదా అని అంటుంది ఇవాళ కూడా గొడవ పెట్టడానికి వచ్చారా అని అంటుంది నేనెప్పుడూ మీ కొడుకు కోడలు విడిపోవాలని కోరుకోలేదు అని అంటుంది కావ్య. నా కొడుకు ఆఫీస్ కి వెళ్లకుండా కవితలు రాసుకోమని నేర్పింది నువ్వే. అప్పుడు నేను పట్టించుకోలేదు జరిగేవన్నీ గమనిస్తుంటే ఇప్పుడు అర్థం అవుతుంది నాకు మొత్తం నువ్వే చేసావు నా కొడుకుని అమాయకులు చేసి ఆఫీస్ కి రాకుండా అంటూ తొలగించుకున్నారు అని అంటుంది ధాన్యం దాంతో పిన్ని నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అని అంటాడు రాజ్. వాడి దగ్గర చెప్పాడు కదా అందరి ముందు నేను ఆఫీస్ కి రాను అని అయినా అదంతా ఇప్పుడే జరిగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ గోల అని అంటాడు. రుద్రాణి రాహుల్ మాత్రమే ఇక్కడ గొడవ బాగా జరుగుతుంది రా చూసి ఎంజాయ్ చేద్దాం అని అనుకుంటారు.
రాపర్ణాదేవి కోపంగా అత్తా కోడలు ఇద్దరు బయటకు వెళ్లి ఎవరిని ఎలా సాధించాలో మాట్లాడుకుని వచ్చినట్టున్నారు అని అంటుంది ఇక వెంటనే దాన్ని అక్కా నేరుస్తుంది చాలా ఏంటిది ఇలా బజార రోజు ఏంటి మాకు ఈ సంతాపని కట్టుకొని పూటకో రచ్చ చేస్తున్నారు అత్త కోడలు ఇద్దరు అంటూ అరుస్తుంది అపర్ణ దేవి. అసలు నీ కోడలు ఏం చేస్తుందో నీకు తెలుసా అని అంటే నీ కోడలా మాత్రం మొగుడు నీకు ఇంచపరచదు. ఇంటిలిపాదుకి నీ పూజకు పూల లాగా తీసి పడేయదు అని చెప్తుంది అపర్ణ దేవి కోపంగా, నీకోడలు నా కొడుకుని అప్పు ని కలిసెల చేసింది అంటుంది ధాన్యం. ఓహో అదే గొడవకి కారణం అనుకుంటుంది రుద్రాణి. ఇక కావ్య షాక్ లో ఉంటుంది ధాన్యం అవును నా కొడుకు కోడల్ని విడదీసి నీ చెల్లెలు అప్పు తో కధ అంతా నడిపిస్తుంది కదా అంటుంది. స్వప్న ఆవేశంగా మీరు అన్నం తింటున్నారా అనుమానం తింటున్నారా నా అత్తయ్య పెద్ద తింగరి అనుకున్న మీరు దానికన్నా తింగరి దానిలా ఉన్నారు.
నా చెల్లికి అలాంటి అవసరం ఏం లేదు తను అలా చేయదు అంటుంది స్వప్న కోపంగా ఏంటి మీ చెల్లెలు మాట్లాడకుండా ముందు నువ్వు మాట్లాడుతున్నావ్ అంటే ఈ గూడుపుఠాణి మొత్తం నీ చేతిలో మీద కూడా నడిచింది అన్నమాట అని అంటుంది.ఇక వెంటనే స్వప్న కోపంగా, నేను హస్తం పెడితే అది బస్మాసుర హస్తమే అవుతుంది బూడిద మిగులుతుంది నేను ఇందులో వేలు పెట్టలేదు మీరు మాత్రం బిరుదులో కాలు పెట్టకండి అది కడుక్కోవాలంటే మీకు జీవిత కాలం సరిపోదు అని అంటుంది కోపంగా, స్వప్న మాటలు కోనా మీకు అయిదుగో ఇట్లా అని అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి నా నోరు ఎత్తకుండా చేసే కళ్యాణి నా నుండి దూరం చేసి తీసుకొచ్చిన ప్లేస్ లో కూర్చోబెట్టాలని చూస్తున్నారు నన్ను పంపేయడానికి కుట్రలు చేస్తున్నారు అని అంటుంది.
కావ్య కోపంగా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు కొంచెం మర్యాదగా మాట్లాడండి అసలు ఏం జరిగిందో నాకు తెలియదు మీ ఇద్దరికీ నన్ను దోషిని చేసి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగిందో చెప్పమని ఇందిరా దేవి ధాన్యాన్ని అడుగుతుంది. ఇక ధాన్యం కల్యాణ అనామికుల పెళ్లి జరిగిన రోజు అప్పుని కళ్యాణి మర్చిపోవాలని చెప్పాను కానీ నా మాట లెక్కచేయకుండా ఇవాళ అప్పు ఆ కళ్యాణి కలిసింది అని చెప్తుంది మీరు వెంటనే ఎవరెవరిని కలిశారు అప్పునే వచ్చి కవి గారిని కలిసిందా కవి గారు వెళ్లి అప్పుడు కలిసారు అసలు ఏం జరిగింది? ఇక్కడున్న నాకు ఎలా తెలుస్తుంది దానికి నన్ను మీ దృష్టిలో దోషిని అయ్యేలా మాట్లాడుతున్నారు అని కావ్య కోపంగా బాధగా మాట్లాడుతుంది కళ్యాణ అప్పుడు కలిసి ఉన్నప్పుడు మీరు డైరెక్టుగా చూసారా అని అంటుంది స్వప్న అవును చూసాను అని అంటుంది ధాన్యం.మరి అప్పుడే మీరు మీ కొడుకు నిలదీయాలి కదా అని అంటుంది. రోడ్డుమీద మీ కొడుకు నిలదీయకుండా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు గాడిద కళ్ళు తాగుతున్నారా అని అంటుంది స్వప్న కోపంగా ఏ అంటూ స్వప్న వైపుకు వేలు చూపిస్తుంది దానం ఇక అంతే కోపంగా ధాన్యం మెదిపిస్తుంది స్వప్న ఇక చాలు ఆపండి అని నీ బరువు నువ్వే తీసుకుంటావా నీ పరుగుతో పాటు నా పరువు కూడా పోగొడుతున్నావ్ అంటాడు ప్రకాశం అసలు మీరే సరిగా ఉంటే నాకు ఈ పరువు ఎందుకు పోతుందండి అని అంటుంది కోపంగా ధాన్యం అసలు ఈ కావ్య ఆడిన నాటకం గురించి మీ అందరికీ తెలుసా అంటుంది ధాన్యం ఇక నీకేం తెలుసు మమ్మీ అంటూ ఎంట్రీ ఇస్తాడు కళ్యాణ్.
కళ్యాణ్ కోపంగా నీకేం తెలుసు అంటూ దగ్గరికి వస్తాడు ఇక అనామిక ధాన్యం ఇద్దరూ ఎంతవరకు తెలుసు మీ అక్క కోడలు అసలు ఏం తెలుసు కనీసం నన్ను ఏంటి అని ఒక మాట కూడా ఆడకుండా మీకు మీరే ఊహించుకొని మీకు మీరే ప్రశ్నించడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు ఎవరు ఇంటికి వెళ్లారు ఎంత గొడవ చేశారు నాకు తెలియదా అని అంటాడు. అక్కడితో ఆగిపోకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు అసలు మీ గురించి మీరేమనుకుంటున్నారు అంటూ అరుస్తాడు కళ్యాణ్ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అరే కళ్యాణ్ ఏం జరిగింది రా అని అంటాడు రాజ్. వీళ్ళిద్దరి వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ వాళ్ళని నానా మాటలు అనేశారు అన్నయ్య. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన తప్పు చేస్తామా ఏంటి మీకు అసలు ఏ హక్కు ఉంది అధికారం ఉంది మీ కొడుకు కాబట్టి నన్ను అడగాలి అక్కడికి వెళ్లి ఎలా మాట్లాడుతారు అంటాడు కవి కోపంగా, అంటే నీ భార్యగా నాకే హక్కు లేదా అంటుంది గట్టిగా ఉంటాడు. ఇక నాకన్నా తల్లిని లెక్కచేయను నువ్వు ఎంత నీ లెక్క ఎంత ఉంటాడు అని ఆవేశంగా, ఏందిరా దేవి కూడా అనామిక ధాన్యం వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అవును నువ్వు అప్పు గురించి ఏదైనా ఉందా నీకు అసలు పని చేస్తుందా అది అని అంటాడు కళ్యాణ్ అసలు నేనే కనుక అర్థం చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఎవరూ నా ఇష్టం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు కాదు అది తెలుసా నీకు అని అంటాడు కళ్యాణ మండపంలో అందరి ముందు అప్పు గుండె పగిలేలా ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంటే జాలిపడ్డాను తప్ప ఆపలేకపోయాను ఎందుకంటే నా కర్మకు అప్పటికే కాలిపోయింది. నువ్వే నా భార్యమని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి ఆ రోజు నేను సైలెంట్ గా ఉండాల్సి వచ్చింది అని అనేసరికి ఒకసారి అనామిక షాక్ అవుతుంది. నేను నువ్వు సమర్థించుకో కానీ ఆ కుటుంబాన్ని మాత్రం సమర్థించుకుంటుంది ధాన్యం ఎందుకమ్మా ఎందుకు సమర్థించకూడదు అసలు వాళ్ళు ఏం పాపం చేశారు అసలు అది నేను పాపం చేసింది వదినాలో కవిని గుర్తించింది ఈ లోకానికి పరిచయం చేసింది నన్ను నన్నుగా ప్రపంచానికి ముందు నిలబెట్టింది కవిత ఎదిగేయమని చెప్పింది సంపాదించుకోమని భార్యని గర్వపడేలా చేయమని చెప్పింది. ఎవరు చెప్పలేదు ఈ తల్లి చెప్పింది నాకు అని కావ్య వైపు చూపిస్తాడు కళ్యాణ్. నువ్వు పేరుకే తెలివి నాకు. పెద్దమ్మ పెదనాన్న అన్నయ్య వీళ్ళ అందరి చేతుల్లో నేను బిర్యాని వాళ్లే నాకు అన్ని నేర్పారు ఉన్నంత గానే బిర్యాని కానీ ఎంతసేపు నువ్వు నీ చీరలు నాకులే తప్ప ఈ రోజైనా నన్ను పట్టించుకున్నావా అని అడుగుతాడు ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబంలో చూపెట్టడానికి పెట్టాలి అనుకుంటున్నావు దానికి అసలు కారణం నా భార్య ఇద్దరు కలిసి ఇంటికి ముక్కలు చేద్దామనుకుంటున్నారా? కళ్యాణ్ ఆవేశంగా అంటూ ఉంటాడు.ఇటువంటి నే ఇందిరాదేవి మేముండగా మీ అమ్మ కాదు కదా వాళ్ళ అమ్మ కూడా ఏంటి ముక్కలు చేయలేదు అని. నువ్వు ఈరోజు కరెక్ట్ గా మాట్లాడావ్ కళ్యాణ్ అని ఇందిరా దేవి ఇక అత్తాకోడలకు కడుపునిండా గడ్డి పెట్టాడు కదా వెళ్లి నగరేసుకోండి అని అంటుంది. ఇక వెంటనే ప్రకాశం ఎంత విడిగా అయింది చాలు ఇంక లోపలికినడు అని అంటాడు. ఇక కవి కూడా అనామికతో ఇక్కడ నిలువెత్తు సంస్కార నిలబడి ఉంది అనువంత కూడా నువ్వు తలెత్తుకొని నిలబడలేవు అని అంటాడు. అనామిక లోపలికి వెళ్ళిపోతుంది సారీ వదినా అని చెప్పి కవి గారు కూడా లోపలికి వెళ్ళిపోతారు ఇక అక్కడితో ఈరోజు గొడవ ముగుస్తుంది.
ఇక కావ్య ఎందుకు కవిగారు మీరు ఇలా చేస్తారు మా అమ్మ వాళ్ళని మాట పడేలా చేస్తున్నారు అని అంటే మీ అమ్మ, మా ఇంటికి వెళ్లి మరీ గొడవ పెట్టుకునేటట్టు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే నేను పాముకు కాటు వేయమని నేర్పట్లేదు వాటి సహాజీవనం అవి అంతే అని అంటాడు కళ్యాణ్ మీకు పెళ్లి అయింది అది మీరు మర్చిపోతున్నారు అని కావ్య అంటుంది కానీ అప్పు నా స్నేహం ఎప్పటినుంచో ఉంది వదిన అది నీకు తెలుసు. అది వాళ్ళకు అర్థం కావట్లేదు అని అంటాడు కళ్యాణ్ ఇది సమాజం అని కావ్య అంటే మాది స్నేహం అని కళ్యాణ్ అంటాడు. ఇక్కడి తో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!