Salaar: రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. సినీ రాజకీయ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించి ఈయన చేపే ప్రీడక్షన్ చాలా వరకు జరిగే సంచలనాలు సృష్టించాయి. నాగచైతన్య సమంత పెళ్లయిన తర్వాత వాళ్ళిద్దరూ ఎక్కువకాలం కలిసి జీవించాలని విడాకులు తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఆరేతిగానే పెళ్లయ్యి నాలుగు సంవత్సరాలు గడవకముందే ఇద్దరు విడిపోయారు. 2019 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోతారని తర్వాత ఆయన జైలుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని.. చెప్పగా ఇప్పుడు ఏపీలో అదే పరిస్థితి నెలకొంది. ఇక ఇదే సమయంలో కొంతమంది హీరోల జాతకాలు బట్టి సినిమాల ఫలితాలు కూడా ఇటీవల తెలియజేస్తూ ఉన్నారు.
ఆ రీతిగానే కొద్ది నెలల క్రితం ప్రభాస్ నటించిన “ఆది పురుష్” విడుదలైన తర్వాత పెద్దగా సినిమా ప్రేక్షకులను అలరించదని తెలిపారు. అదే ఫలితం రావడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ కొత్త సినిమా సలార్ రిజల్ట్ పై వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సలార్ సినిమా కూడా అభిమానుల అంచనాలను అందుకోదని పరాజయం అవుతుందని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ తో.. పారి చిత్రాలను నిర్మిస్తే డబ్బులు బూడిదపాలు చేసినట్టే.. అని అన్నారు. వేణు స్వామి చెప్పినట్టుగానే బాహుబలి సీరియస్ తర్వాత ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తీసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ సినిమా కూడా పరాజయం అవుతుందని చెప్పటంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురవుతున్నారు. మరోపక్క ఈనెల 22 ప్రభాస్ పుట్టినరోజు నేపథ్యంలో “సలార్” నుండి ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 22వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. KGF సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీయడంతో కచ్చితంగా ప్రభాస్ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!