Lavanya Tripathi: మెగా కోడలు వరుణ్ తేజ్ భార్య.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి సాహసం చేయబోతున్నట్లుగా ఇండస్ట్రీలో వార్తలు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వివాదాస్పద చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అప్పట్లో ఇండస్ట్రీలో లావణ్య పేరు పెద్దగా వినిపించింది లేదు. కానీ ఈ రోజుల్లో లావణ్య త్రిపాఠి ఏం చేసినా… అది పెద్ద వార్తే. దాదాపు ఐదేళ్లుగా నాగబాబు కొడుకు వరుణ్ తేజ్తో రహస్యంగా ప్రేమలో ఉన్న ఈ జంట… పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. లావణ్య త్రిపాఠి నుండి మెగా కోడళ్ళుగా టేకప్ చేసిన తర్వాత ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత వరుణ్ తో మూడుముళ్ళు పడ్డాక లావణ్య త్రిపాఠి..పాపులారిటీ తారాస్థాయికి చేరుకుంది.
అదేవిధంగా, వివాహం తర్వాత లావణ్య త్రిపాఠి యొక్క మొదటి వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్” ఇటీవల మంచి రెస్పాన్స్ దక్కించుకొంది. దీంతో ఇప్పుడు లావణ్య త్రిపాఠి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందట. లావణ్య త్రిపాఠి ఓ బయోపిక్ చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె గురించిన వార్తలు ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారాయి, అయితే ఈ చిత్రం హీరోయిన్ ప్రత్యూష మరణానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. వివాదాస్పద కంటెంట్ అయినప్పటికీ లావణ్య త్రిపాఠి పాత్రను అంగీకరించిందట.
మరి ఈ విషయంపై మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఎలాంటి రియాక్షన్ చేస్తారో వేచి చూడాలి. వివాదాస్పద కథానాయిక ప్రత్యూష బయోపిక్లో లావణ్య కనిపించనుందని వార్తలు వచ్చాయి. లావణ్య ఈ సినిమాలో ప్రత్యూష పాత్రలో నటిస్తుందని అంటున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన రానప్పటికీ, పరిశ్రమలో మరియు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ వార్త వేగంగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బయోపిక్ ల పర్వం కొనసాగుతోంది. దీంతో లావణ్య త్రిపాఠి హీరోయిన్ ప్రత్యూష బయోపిక్ ప్రాజెక్టు ఒప్పుకున్నట్లు వార్త రావడం సంచలనంగా మారింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!