తిరుపతి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు మద్యం సీసాలతో దాడి చేశారు. ఈ ఘటనలో సుగుణమ్మ ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో సుగుణమ్మ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
previous post