జోరు మీదున్న టీడీపీ ఎమ్మెల్యేలు..! ఒక్కసారిగా ఏమిటో మార్పు..!?
వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచీ టీడీపీ నుంచి చంద్రబాబు, లోకేశ్, యనమల, దేవినేని ఉమ.. అడపాదడపా పట్టాభిరామ్, చినరాజప్ప వంటి నాయకులు విమర్శలు చేస్తున్నారు. అయితే.. పది రోజులుగా పార్టీలోని ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై...