అగ్ర నాయిక అనుష్క చాలా గ్యాప్ తర్వాత ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. అయితే తాజాగా...
ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్న తొలి క్రాస్ ఓవర్ చిత్రం `నిశ్శబ్దం`. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది....