AP Employees PRC: మంత్రుల కమిటీ చర్చల్లో పురోగతి… సమస్య పరిష్కార ధిశగా అడుగులు..
AP Employees PRC: పిఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఉద్యోగుల సమ్మె తేదీ దగ్గర పడుతుందటంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంది....