అమరావతి: బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం బందరు పోర్టు విషయంపై పత్రికలో వచ్చిన కథనానికి...
మచిలీపట్నం, ఫిబ్రవరి 7: బందరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బందరు పోర్టు పనులకు గురువారం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పైలాన్ ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మచిలీపట్నంకు...