హైదరాబాద్: టిడిపి మాజీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బిజెపి తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఆషాఢమాసం వెళ్లిపోయి శ్రావణ మాసం రావడంతో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ వేగం పెంచింది. మొన్న మాజీ...
హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై బిజెపి పోరాటం చేస్తుంటే...