ఖాళీ సభలో గవర్నర్ ప్రసంగం
ఐజ్వాల్(మిజోరాం), జనవరి 26: గణతంత్ర వేడుకల్లో ప్రజలు లేకుండానే గవర్నర్ ప్రసంగించారు. మిజోరాంలో శనివారం రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్కు ప్రజలు లేకుండానే ప్రసంగించాల్సివచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా...