కాశీలో ఊరేగింపు తీసిన ముస్లింలు
వారణాశి(ఉత్తర్ప్రదేశ్),జనవరి 26: రిపబ్లిక్డే ని పురస్కరించుకొని వారణాశిలో ముస్లిం యువకులు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. సారే జహాన్సే అఛ్చా హిందుస్థాన్ హమారా అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ వారణాశి లోక్సభనియోజకవర్గానికి...