మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన!
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించారు. కేంద్ర తీర్మానంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేశారు. దీంతో మహారాష్ట్రలో నెలకొన్న...