చంద్రబాబు ఇలాకాలో సీఎం జగన్ పర్యటన..భారీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన..ఎప్పుడంటే..?
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని, నియోజకవర్గంలో అత్యధికంగా స్థానిక సంస్థలను వైసీపీ కైవశం చేసుకున్న సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికల్లో కుప్పంను సైతం హస్తగతం చేసుకుంటామని వైసీపీ...