కరోనా ఎఫెక్ట్.. దేశంలో 1.89 కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు..!
కరోనా మహమ్మారి వల్ల దేశంలో ఇప్పటికే అనేక రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. భారత ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైంది. కోలుకునేందుకు చాలా నెలలు పడుతుందని ఆర్థికవేత్తలు అంటున్నారు. అయితే దేశంలో కరోనా లాక్డౌన్ ఆరంభమైన...