ఏపిలో భూవివాదాల పరిష్కారానికి జగన్ సర్కార్ కీలక నిర్ణయం
ఏపిలో భూ వివాదాల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువ భూ వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. భూ వివాదాల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో పరస్పర ఘర్షణలు...