Manchu Manoj: ఏపి సీఎం సీఎం వైఎస్ జగన్ ను కలిసి సినీనటుడు మంచు మనోజ్..! కలయికపై ఏమన్నారంటే..?
Manchu Manoj: సినీనటుడు మంచు మనోజ్ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు...