చంద్రబాబు ఎలా ఆడాలో డిసైడ్ చేస్తున్న జగన్ ! ఇది మామూలు ఆట కాదు !!
అమరావతి తప్పితే ప్రతిపక్షాలకు ప్రజారోగ్య౦ పట్టడంలేదు.ఎప్పుడైతే మూడు రాజధానులు బిల్లుకి గవర్నర్ ఆమోదం తెలిపారో అప్పటినుండి ప్రధాన ప్రతిపక్షం టిడిపి తో సహా ఇతర విపక్షాలు అన్నీ ఆ అంశంపైనే దృష్టి కేంద్రీకరించాయి. అమరావతి...