చంద్రబాబు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన ఎన్ఎస్ జీ.. భద్రతా సిబ్బంది సంఖ్య పెంపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్నారు. గత కొద్ది రోజులుగా చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన భద్రతపై ఎన్ ఎస్ జీ దృష్టి సారించింది. ఆయనకు...