పెహ్లూఖాన్ మూకహత్య: నిందితులు నిర్దోషులు
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పెహ్లూఖాన్ మూకహత్య కేసులో నిందితులైన ఆరుగురినీ రాజస్తాన్ కోర్టు ఒకటి నిర్దోషులుగా విడుదల చేసింది. సంశయలాభం (benefit of doubt) సూత్రాన్ని నిందితులకు వర్తింపజేసినట్లు అల్వార్ కోర్టు తెలిపింది. 2017...