బాబుకు స్వామిజీ ఆశీస్సులు
అమరావతి, ఏప్రిల్ 4: శ్రీశైలంలోని భువనేశ్వరి పీఠాధిపతి శ్రీ కైలాసగిరి స్వామీజీ గురువారం రాత్రి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును కలిసి ఆశీర్వదించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యాలన్నీ నెరవేరాలని స్వామిజీ ...