‘అల.. వైకుంఠపురములో..’ వంటి సూపర్హిట్ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలోగానీ,...
యువ కథానాయకుడు నిఖిల్ ఇప్పుడు మెగా క్యాంప్ అడ్డా అయిన గీతాఆర్ట్స్లో అడుగుపెడుతున్నాడు. గీతాఆర్ట్స్ అనుబంధ సంస్థ జీఏ2 పిక్చర్స్ మినిమం బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తుంటుందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యానర్తో పాటు...
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. గత ఏడాది `రంగస్థలం`తో సెన్సేషనల్ హిట్కొట్టాడు. ఈ తర్వాత మరో సినిమాను చేయలేకపోయాడు. నిజానికి మహేశ్తో సుకుమార్ సినిమా చేయాల్సింది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడం బన్నీతో సుకుమార్ సినిమా...
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్. సెప్టెంబర్ 5 టీచర్స్ డే సందర్భంగా తన గురువు మాండొలిన్ శ్రీనివాస్ ను గుర్తుచేసుకుంటూ...
మన స్టార్ డైరెక్టర్స్ రాజమౌళి, పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్ వంటివారు కొన్ని సినిమాల్లో సందర్భానుసారం వెండితెరపై దర్శకుల రూపంలోనో, నటులుగానో తళుక్కున మెరిసినవారే. ఇప్పుడు వీరి బ్యాచ్లో సుకుమార్ కూడా జాయిన్ అవుతున్నాడు. అదెలాగంటే.....
ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకం సమర్పణలో వెంకటేశ్వర విద్యాలయం ఆర్ట్స్ బ్యానర్పై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా `పండు గాడి ఫోటో స్టూడియో`. ప్రస్తుతం ఈ...
ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్న మహేష్ బాబు తదుపరి అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే నిజానికి సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన...
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి మూవీతో బిజీగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతునున్న ఈ సినిమాలో మహేష్ మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్కు,...
దర్శకుడిగా భారీ చిత్రాలను తెరకెక్కిస్తోన్న బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తన దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న యంగ్ టాలెంట్ను ఎంకరేజ్ చేస్తూ ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలతో...
ప్రస్తుతం మహేష్ బాబు 25వ సినిమా మహార్షి మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత మహేశ్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ కాంబోలో సినిమా అనౌన్స్...
చిరంజీవి క్లాప్ తో ఘనం గా ప్రారంభమయిన పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం..!! పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు...
సుకుమార్, టాలీవుడ్స్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్.. ఎలాంటి సబ్జెక్ట్ అయినా తన కథనంతో డిఫరెంట్ గా ప్రెసెంట్ చేయడంలో దిట్ట, కాకపోతే సినిమాకి సినిమాకి మధ్య బాగా గ్యాప్ తీసుకుంటాడు. ఒక మూవీ పూర్తి...
ఒక సినిమా హిట్ అయితే ఎంత డబ్బు వస్తుందో, మంచి సినిమా తీస్తే అంత కన్నా ఎక్కువ పేరొస్తుంది. అదే ఒక సినిమాకి డబ్బుతో పాటు పేరు కూడా తెచ్చిపెడితే అంత కన్నా కావాల్సిందేముంది....