NewsOrbit

Tag : train 18

న్యూస్

మూడోసారి: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాళ్ల దాడి

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని తుండ్లా జంక్షన్ దగ్గర ఈ...
టాప్ స్టోరీస్

‘వందే భారత్‌’కు రెండవ రోజే బ్రేక్!

Siva Prasad
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెండవ రోజే నిలిచిపోయింది. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లిన ఈ అత్యంత వేగవంతమైన రైలు తిరుగు ప్రయాణంలో దేశ రాజధానికి 200 కిలోమీటర్ల...
టాప్ స్టోరీస్ న్యూస్

దూసుకెళ్లిన ‘వందే భారత్’!

Siva Prasad
  న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి15: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు. పుల్వామా టెరరిస్టు దాడిని దృష్టిలో ఉంచుకుని పెద్దగా హడావుడి లేకుండా...