మూడోసారి: వందే భారత్ ఎక్స్ప్రెస్ రాళ్ల దాడి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి రాళ్ల దాడి జరిగింది. బుధవారం ఉత్తరప్రదేశ్లోని తుండ్లా జంక్షన్ దగ్గర ఈ...