హైదరాబాద్: కాచిగూడ స్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో క్యాబిన్లో ఇరుక్కుపోయిన ఎంఎంటిఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ను ఎనిమిది గంటల పాటు శ్రమించి రైల్వే అధికారులు బయటకు తీశారు. ప్రమాదానికి సంబంధించిన సిసి టివీ పుటేజ్ను...
హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్లో సోమవారం రెండు రైళ్లు ఒకే లైనుపైకి వచ్చాయి. ఫలితంగా జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. మలక్పేట నుండి వస్తున్న ఎంఎంటిఎస్ రైలు కాచిగూడ స్టేషన్లో ఆగి ఉన్న...