Jan Dhan Account: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీమ్స్ లో జన్ ధన్ యోజన ఒకటి.. దేశంలోని పెద్ద ప్రజలందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఆశయం తో ఈ పధకాన్ని తీసుకువచ్చింది మోడీ ప్రభుత్వం.. ఇది సున్నా బ్యాలెన్స్ ఖాతా.. మీకు ఈ అకౌంట్ ఉందా.. అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
జన్ ధన్ ఖాతా ఉచిత లావాదేవీల పరిమితి దాటిన ఇంతవరకు ఎలాంటి చార్జీలు విధించారు. ఒకవేళ పరిమితి దాటితే మాత్రం చెల్లించాల్సిందే. ఈ ఈ కథ దారులకు నెలకు 4 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు ఈ లిమిటెడ్ దాటితే ప్రతి లావాదేవీకి రూ. 20 వరకు చార్జి వసూలు చేస్తున్నారు. యూపీఐ, డిజిటల్ ట్రాన్సాక్షన్లుకు కూడా ఇది వర్తిస్తుంది. భారతదేశ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక్కో ట్రాన్సాక్షన్ కు రూ.17.7 వసూలు చేస్తుంది. ఎస్బిఐ 2015 నుంచి 2020 వరకు 12 కోట్ల జీరో బ్యాలెన్స్ అకౌంట్ లో నుంచి ఏకంగా రూ.300 కోట్లు చార్జీల రూపంలో వసూలు చేసింది. ఈ విషయాన్ని ఐఐటీ బాంబే నివేదికలో తెలిపింది.